నాగర్ కర్నూల్‌లోని శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి ఆలయ గుండాలలో నీరు తీయగా, కాశీకి వెళ్లే భూగర్భ మార్గం బయటపడిందని వీడియో వైరల్ అవుతోంది.