None
EN
Fact Check: తెలంగాణలోని అంబా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కాశీకి వెళ్లే భూగర్భ మార్గం కనిపించిందా? ఇదే నిజం
M Ramesh Naik
Newsmeter | Latest Regional breaking news from Telangana and Andhra Pradesh
నాగర్ కర్నూల్లోని శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి ఆలయ గుండాలలో నీరు తీయగా, కాశీకి వెళ్లే భూగర్భ మార్గం బయటపడిందని వీడియో వైరల్ అవుతోంది.